పరంధాముడి మోక్షం bethala kathalu story 1
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు వెళ్ళాడు.చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని , ఎప్పటిలాగే మౌనంగా స్మశానం వైపు నడవటం మొడులు పెట్టాడు.అప్పుడు శవం లోని బేతాళుడు ,రాజా మనుషుల్లో చిన్న మెత్తు పని చేయకుండా ఎటు కాలు అటు కడప కుండా సోమరులుగా జీవించటం ఆనందకరణంగ ఉంటుంది.
అందుకు బిన్నంగా బితి గొలిపే ఈ స్మశానం లో అర్ధ రాత్రి వేళా నన శ్రమలకు ఓర్చి తిరుగుడు తుండటం నీకు మహదానందం కారణమేమో అన్న శంక కలుగు తున్నది . ఆలా కాకా నువ్వు నిజంగానే ఎదో ఒక మహత్తరమైన కార్యాన్ని సాదించ దలచి ఇంత కఠోర శ్రమకు పూనుకుంటే మాత్రం లక్ష్యం సిద్దించే సమయంలో పరమదముండి ల అవివేకంగా ప్రవర్తించాను నీకు హెచ్ఛరికాగ ఉండేదుకు వాడి కథ చెబుతాను,విను ,"" అంటూ ఎలా చెప్పా సాగాడు :
పూర్వం ఒక అరణ్య సమీపాన గల ఒక ఊరిలో పరంధాముడు అనే ఒక యువకుడు ఉండేవాడు.వాడికి న అన్న వాళ్ళు ఎవరు లేరు.ఎంత కష్టపడినా వాడికి పూత గడవటమే కష్టంగా ఉండేది . ఎన్ని విధాలా ప్రాధేయ పడిన ఒక్కరు వాడిని ఆదరించలేదు.ఎంత ఆలోచించిన పరిస్కారం కనిపించలేదు .జీవితం మీద విరక్తి పుట్టి ,అరణ్యానికి వెళ్లి కొన్నేళ్ల పటు గోరామెయిన తప్పస్సు చేయగా , వాడికి దేవుడు ప్రతేక్ష్యం అయ్యి వరం కోరుకో అన్నాడు .
"నాకు మోక్షం కావాలి నన్ను నీలో కలుపుకో " అన్నాడు పరంధాముడు వేరే ఆలోచన లేకుండా.
దేవుడు చిరు నవ్వు నవ్వి ,"మనిషి పుట్టుక పుట్టిన ప్రతివాడు తనకోసం జీవిస్తూనే ,ఇతరులకు ఎంతో కొంత ప్రయోజనాన్నివ్వాలి .కాబ్బట్టి నీకు మోక్ష రాదు . నేను నీకు అద్భుత శక్తులను ఇస్తాను . వాటితో ఇతరులకు సహాయపడు .ఏ రోజున నిస్వార్ధంగ పరోపకారం చేస్తావో , ఆ రోజున ని జన్మ సార్ధకమై మోక్షం లభిస్తుంది. అంత వరకు నువ్వు మానవ సేవ కొనసాగించు ,"అని పారదముణ్ణి దీవించి మాయామేపోయాడు
అందుకు బిన్నంగా బితి గొలిపే ఈ స్మశానం లో అర్ధ రాత్రి వేళా నన శ్రమలకు ఓర్చి తిరుగుడు తుండటం నీకు మహదానందం కారణమేమో అన్న శంక కలుగు తున్నది . ఆలా కాకా నువ్వు నిజంగానే ఎదో ఒక మహత్తరమైన కార్యాన్ని సాదించ దలచి ఇంత కఠోర శ్రమకు పూనుకుంటే మాత్రం లక్ష్యం సిద్దించే సమయంలో పరమదముండి ల అవివేకంగా ప్రవర్తించాను నీకు హెచ్ఛరికాగ ఉండేదుకు వాడి కథ చెబుతాను,విను ,"" అంటూ ఎలా చెప్పా సాగాడు :
పూర్వం ఒక అరణ్య సమీపాన గల ఒక ఊరిలో పరంధాముడు అనే ఒక యువకుడు ఉండేవాడు.వాడికి న అన్న వాళ్ళు ఎవరు లేరు.ఎంత కష్టపడినా వాడికి పూత గడవటమే కష్టంగా ఉండేది . ఎన్ని విధాలా ప్రాధేయ పడిన ఒక్కరు వాడిని ఆదరించలేదు.ఎంత ఆలోచించిన పరిస్కారం కనిపించలేదు .జీవితం మీద విరక్తి పుట్టి ,అరణ్యానికి వెళ్లి కొన్నేళ్ల పటు గోరామెయిన తప్పస్సు చేయగా , వాడికి దేవుడు ప్రతేక్ష్యం అయ్యి వరం కోరుకో అన్నాడు .
"నాకు మోక్షం కావాలి నన్ను నీలో కలుపుకో " అన్నాడు పరంధాముడు వేరే ఆలోచన లేకుండా.
దేవుడు చిరు నవ్వు నవ్వి ,"మనిషి పుట్టుక పుట్టిన ప్రతివాడు తనకోసం జీవిస్తూనే ,ఇతరులకు ఎంతో కొంత ప్రయోజనాన్నివ్వాలి .కాబ్బట్టి నీకు మోక్ష రాదు . నేను నీకు అద్భుత శక్తులను ఇస్తాను . వాటితో ఇతరులకు సహాయపడు .ఏ రోజున నిస్వార్ధంగ పరోపకారం చేస్తావో , ఆ రోజున ని జన్మ సార్ధకమై మోక్షం లభిస్తుంది. అంత వరకు నువ్వు మానవ సేవ కొనసాగించు ,"అని పారదముణ్ణి దీవించి మాయామేపోయాడు
Comments
Post a Comment